ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగులకు లోట్‌సపాండ్‌ చెల్లించాలి: బుద్దా

ABN, First Publish Date - 2020-07-01T08:33:35+05:30

‘‘ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరపడానికి కేంద్రం విడుదల చేసిన రూ.1300 కోట్లను మింగేయడం సబబు కాదు. ఆ ఖర్చును లోట్‌సపాండ్‌ ఖజానా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరపడానికి కేంద్రం విడుదల చేసిన రూ.1300 కోట్లను మింగేయడం సబబు కాదు. ఆ ఖర్చును లోట్‌సపాండ్‌ ఖజానా నుంచి చెల్లించాలి’’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీఎం జగన్మోహన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా టీడీపీ అడ్డుపడుతోందని యాగీ చేశారు. ఇప్పుడేమో వచ్చిన ఆ నిధులను వృథాగా రంగుల కోసం వాడుకుంటారా?’’ అని బుద్దా ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-01T08:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising