ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానితో జగన్ ప్రభుత్వం వికృత జలక్రీడ: పట్టాభి

ABN, First Publish Date - 2020-10-14T23:27:13+05:30

రాజధానితో జగన్ ప్రభుత్వం వికృత జలక్రీడ: పట్టాభి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి రామ్ విమర్శలు గుప్పించారు. క్రిమినల్ అయిన జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూనే ఉన్నాడని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపులో అమరావతిని తేలేలా చేయడానికి ఆ ప్రాంతంలో భారీగా వరద నీటిని నిల్వ చేశారని పట్టాభి మండిపడ్డారు. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు మూడు రెట్లకు ఎలా పెరిగింది? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు కూడా ఆన్ చేయకుండా జగన్ ప్రభుత్వం రాజధానితో వికృత జలక్రీడ ఆడిందని పట్టాభి విమర్శించారు.

Updated Date - 2020-10-14T23:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising