ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజోలు వైసీపీలో రచ్చకెక్కిన విబేధాలు

ABN, First Publish Date - 2020-07-08T22:13:10+05:30

రాజోలులో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజోలులో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇక్కడ బుధవారం జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు, ఎస్సీ మాల కార్పొరేషన్ చైన్మన్ అమ్మాజి, ఎంపీ అనురాధ, పార్లమెంట్ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అయితే బొంతు వర్గం, అమ్మాజీ వర్గం మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్వరరావు వర్గానికి చెందిన కార్యకర్తలు అమ్మాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై కంటతడిపెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎంపీ అనురాధ, తోట త్రిమూర్తులు వెళ్లి అమ్మాజీని సముదాయించి మళ్లీ కార్యక్రమం వద్దకు తీసుకువచ్చారు.

Updated Date - 2020-07-08T22:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising