ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ఏపీ అధికారుల క్లారిటీ

ABN, First Publish Date - 2020-06-03T00:17:17+05:30

ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి. సగం మంది పెన్షనర్లు, ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం వేతనాలు జమ అయ్యాయి. కానీ హెచ్‌వోడీ, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం ఇంకా జీతాలు పడలేదు. ఈ గందరగోళంపై ఏపీ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-03T00:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising