ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైంది: సీఐ జగన్మోహన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-07T20:36:54+05:30

తిరుమల: దర్శనాలను పునః ప్రారంభించిన నాటి నుంచి తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైందని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: దర్శనాలను పునః ప్రారంభించిన నాటి నుంచి తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైందని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భక్తులకు అధిక ధరలకు టిక్కెట్లను అమ్ముతున్న దళారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు 800 మంది దళారులకు దశల వారీగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2020-10-07T20:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising