ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ ప్రజలకు సూచనలు

ABN, First Publish Date - 2020-08-08T19:52:55+05:30

తిరుపతి: శానిటైజర్ తాగి మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ సంచనల ప్రకటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శానిటైజర్ తాగి మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ ప్రజలకు కొన్నా సూచనలు చేశారు. ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని తెలిసీ తెలియక  పిచ్చి పిచ్చిగా తయారు చేసిన నాటుసారా తాగవద్దని ప్రజలకు సూచించారు. యాసిడ్ కలిపి కొన్ని సానిటైజర్లు తయారు చేసి అమ్ముతున్నారన్నారు. అది తాగితే ప్రాణాలు పోతాయన్నారు. మద్యం అలవాటుకు దూరం కావాలని... మానలేక పోతే ప్రభుత్వ దుకాణాల్లో తాగాలి కానీ.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ తెలిపారు.


Updated Date - 2020-08-08T19:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising