ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో పేదల ఇళ్లు కూల్చివేత

ABN, First Publish Date - 2020-07-07T01:20:13+05:30

జిల్లాలోని కుప్పంలో అమరావతి కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్లను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారు. గత టీడీపీ హయాంలో దళితులకు ఇచ్చిన 20 ఇళ్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో అమరావతి కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్లను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారు. గత టీడీపీ హయాంలో దళితులకు ఇచ్చిన 20 ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీంతో లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా ఇళ్లు కూలగొడతారని అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, దీనిపై మాట్లాడేందుకు సంబంధిత అధికారులు అందుబాటులో లేకుండా పోయారు.

Updated Date - 2020-07-07T01:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising