ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌ గురై మహిళ మృతి

ABN, First Publish Date - 2020-11-30T06:18:45+05:30

శాంతిపురం మండలం బోయనపల్లెలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది.

యల్లమ్మ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, నవంబరు 29: శాంతిపురం మండలం బోయనపల్లెలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది. రాళ్లబూదగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ కథనం మేరకు.. బోయనపల్లెకు చెందిన జయప్ప భార్య ఎల్లమ్మ(52) ఆదివారం ఉదయం ఇంట్లోని సంపులో నీరు నింపేందుకు ప్రభుత్వ కొళాయికి మో టారు పైపు అమర్చింది. మోటారు ఆన్‌ చేసింది. అది రన్‌కాకపోవడంతో దాన్ని చెక్‌ చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-30T06:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising