ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్యాణి డ్యామ్‌లో పెరుగుతోన్న నీటి మట్టం

ABN, First Publish Date - 2020-12-07T07:13:47+05:30

ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు గేట్లు ఎత్తే అవకాశం?


చంద్రగిరి, డిసెంబరు 6: ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోంది. శేషాచలం అడవుల నుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో ఆదివారం సాయంత్రానికి 887 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. మరో అరడుగు నీరు చేరితే సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దాంతో కళ్యాణి వాగు, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి.. గేట్లు ఎత్తనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-07T07:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising