ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో విద్యాధీష తీర్థ

ABN, First Publish Date - 2020-12-12T07:22:58+05:30

పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీష తీర్థ స్వామి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

విద్యాధీష తీర్థకు ఇస్తికఫాల్‌ స్వాగతం పలుకుతున్న అర్చకులు, ధర్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీష తీర్థ స్వామి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అర్చకులు, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన పీఠాధిపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయాధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2020-12-12T07:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising