ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఎస్సీ పరీక్షలు ప్రశాంతం

ABN, First Publish Date - 2020-12-21T05:20:05+05:30

తిరుపతిలో యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి రూరల్‌, డిసెంబరు 20: తిరుపతిలో యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు రెండో పేపర్‌ పరీక్షలు జరిగాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,452 మందికి అభ్యర్థులకుగాను 400 మంది (27.51శాతం) హాజరయ్యారు. పరీక్షలను యూపీఎస్సీ పర్యవేక్షణాధికారి ఏకే మిశ్రా, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి పర్యవేక్షించారు. 

Updated Date - 2020-12-21T05:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising