ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-11-27T06:08:53+05:30

ఎర్రావారిపాలెం మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు.

మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి


భాకరాపేట, నవంబరు 26: ఎర్రావారిపాలెం మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. పీలేరు రూరల్‌ సీఐ మురళీకృష్ణ తెలిపిన ప్రకారం.. బోడేంవాడ్లపల్లి గ్రామం చిన్నతిప్పిగుంట సమీప పొలాల వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెంది ఉన్నారని డయల్‌ 100కు సమాచారం వచ్చింది. దీంతో ఎర్రావారిపాలెం ఎస్‌ఐ సోమశేఖర్‌ తన సిబ్బందితో వెళ్ళి గాలించగా రెండు మృతదేహాలు చెట్లల్లో పడి ఉన్నాయి.  మృతదేహాలపై విద్యుత్‌ తీగలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయని సీఐ తెలిపారు. వీరి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండొచ్చన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కోసం వచ్చిన కూలీలుగా అనుమానిస్తున్నామన్నారు. వీఆర్వో మస్తాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-11-27T06:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising