ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శ్రీవాణి భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు’

ABN, First Publish Date - 2020-12-16T04:35:28+05:30

తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.10 వేలు విరాళం అందజేసి వస్తున్న శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆలయంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయవాడకు చెందిన లక్ష్మీపెరుమాళ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.10 వేలు విరాళం అందజేసి వస్తున్న శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆలయంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయవాడకు చెందిన లక్ష్మీపెరుమాళ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రొటోకాల్‌ దర్శనమని చెప్పి సాధారణ భక్తుల తరహాలో దర్శనం చేయిస్తున్నారన్నారు. ఎలాంటి ప్రాధాన్యం లేకుంటే ముందే చెప్పాలి కానీ, ఇలా చేయడం సరికాదన్నారు. 


Updated Date - 2020-12-16T04:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising