ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం

ABN, First Publish Date - 2020-10-31T17:44:05+05:30

సామాన్యభక్తుల దర్శనం టోకెన్ల జారీలో టీటీడీ నిర్లక్ష్యం చేపుతోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టోకెన్లు జారీ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సామాన్యభక్తుల దర్శనం టోకెన్ల జారీలో టీటీడీ నిర్లక్ష్యం  చూపుతోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టోకెన్లు జారీ చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచే ఇవ్వాల్సిన టోకెన్లను నిన్న రాత్రి 10 గంటలకు ఇవ్వడంపై భక్తులు మండిపడుతున్నారు. ఉచిత దర్శనం టోకెన్లు ఈరోజు రాత్రి 12 గంటలకు ఇస్తామని ప్రకటించడంపై భక్తులు నిలదీస్తున్నారు. విషయం తెలిసిన టీటీడీ ఈవో అక్కడకు చేరుకుని భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2020-10-31T17:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising