ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణంతీసిన ఈత సరదా

ABN, First Publish Date - 2020-11-01T09:42:41+05:30

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని రాళ్లబూదుగూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, అక్టోబరు 31: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలంలోని రాళ్లబూదుగూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రాళ్లబూదుగూరుకు చెందిన టైలర్‌ మురళి కుమారుడు సందీప్‌(20) కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. శనివారం క్లాసులు లేకపోవడంతో స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని కోనేరులో ఈతకు వెళ్లాడు. కోనేరులో దిగిన కొంతసేపటికే బురదలో చిక్కుకుని ఊపిరాడక మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రెండుగంటల గాలింపు అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. రాళ్లబూదుగూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-01T09:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising