ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో సీపీఐ కార్యకర్తల ధర్నా

ABN, First Publish Date - 2020-10-26T17:52:50+05:30

చిత్తూరు జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ ఆపీసు ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: చిత్తూరు జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ ఆపీసు ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా  సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ న్యాయ వివాదాలు లేని భూములలో పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కుంటి సాకుల పేరుతో ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. నవంబర్ 16 లోపల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని.. లేని పక్షంలో లబ్ధిదారులతో తామే గృహప్రవేశం  నిర్వహిస్తామని రామానాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2020-10-26T17:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising