ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేటు రైలు

ABN, First Publish Date - 2020-09-20T16:37:47+05:30

చెన్నై-తిరుపతి నడుమ ప్రైవేటు రైలుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.చెన్నై-తిరుపతితో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(ఆంధ్రజ్యోతి): చెన్నై-తిరుపతి నడుమ ప్రైవేటు రైలుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.చెన్నై-తిరుపతితో పాటు ఎర్నాకుళం- కొచ్చివెల్లి మార్గాల్లో రెండు ప్రైవేటు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై-తిరుపతి మధ్య నడిచే రైలు వారానికి ఒకరోజు , ఎర్నాకుళం- కొచ్చివెల్లి నడుమ వారానికి మూడు రోజులు నడవనున్నాయి. తిరుపతి రైలు శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరి 10.30గంటలకు తిరుపతి చేరుకుం టుంది. తిరిగి తిరుపతిలో ఆదివారం ఉదయం 9.40గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ రైలు అరక్కోణం, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. రైళ్ల సమయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని దక్షిణ రైల్వే తెలియజేసింది.



Updated Date - 2020-09-20T16:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising