ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.13కోట్లు

ABN, First Publish Date - 2020-11-28T15:33:34+05:30

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనసాగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనసాగుతోంది. కోవిడ్ నేపథ్యంలో పరిమితి సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.  నిన్న  శ్రీవారికి హుండీ ద్వారా 2కోట్ల 13లక్షలు ఆదాయం లభించింది.  నిన్న శ్రీవారిని   24035 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించడం..సామాజిక దూరం పాటించేలా భక్తులకు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-11-28T15:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising