ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక ఇబ్బందులున్నా పరిశ్రమలకు బకాయిలు చెల్లించాం: బాలసుబ్రహ్మణ్యం

ABN, First Publish Date - 2020-10-19T19:17:21+05:30

లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఇప్పటికే 90శాతం పరిశ్రమలు తెర్చుకున్నాయని... త్వరలోనే 10 శాతం పరిశ్రమలు కూడా తెర్చుకుంటాయని ఆశిస్తున్నామని పరశ్రమల శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పరిశ్రమలు తెర్చుకున్నాయని... త్వరలోనే 10 శాతం పరిశ్రమలు కూడా తెర్చుకుంటాయని ఆశిస్తున్నామని పరశ్రమల శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ఐదు ఏళ్ళుగా పరిశ్రమలకు బకాయిలుగా ఉన్న రూ.950 కోట్ల ప్రోత్సహాకాలను చెల్లించామని చెప్పారు. రాయలసీమ జిల్లాలో జరుగుతున్న పలు ఇండస్ట్రియల్ కారిడార్ పనులపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-19T19:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising