ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో ఇళ్లను పేదలకు అందించాలి

ABN, First Publish Date - 2020-07-08T11:29:41+05:30

టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఆరోగ్యవరం సమీపంలో నిర్మించిన టిడ్కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూలై 7 : టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఆరోగ్యవరం సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద రమేష్‌ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఇళ్ల స్థలాల సేకరణ, చదును చేయడంలో మదనపల్లె నాయకులు చేతివాటం ప్రదర్శించి దొంగ బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాటకొండ మధుబాబు, భవానీప్రసాద్‌, ఆర్‌జే వెంకటే్‌ష్‌, పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, పూల మురళి, సిద్దప్ప, నీలకంఠ, వి.వెంకటేష్‌, ప్రభాకర్‌, ఉషారాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising