ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అని తేలడంతో కుప్పకూలిన మహిళ

ABN, First Publish Date - 2020-11-25T06:22:18+05:30

కరోనా నిర్ధారణ అయ్యిందని చెవిన పడగానే ఒక మహిళ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మంగళవారం సాయంకాలం కలికిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఈ ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 24: కరోనా నిర్ధారణ అయ్యిందని చెవిన పడగానే  ఒక మహిళ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మంగళవారం సాయంకాలం కలికిరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఈ ఘటన జరిగింది. కలికిరి మండలం గుట్టపాళే నికి చెందిన ఓ మహిళ (65) శ్వాస పీల్చడం ఇబ్బంది కావడంతో కుటుంబీకులు  108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు కొవిడ్‌ పరీక్ష చేశారు. పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. ఆ మాట విన్న ఆ వృద్ధురాలు కుప్పకూలి ప్రాణాలొదిలింది. 

Updated Date - 2020-11-25T06:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising