ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతికదూరం మరిచారు

ABN, First Publish Date - 2020-07-14T11:08:34+05:30

వర్షాలు కురుస్తూ ఉండడంతో కలుపు తొలగించడంలో మండలంలోని వేరుశనగ రైతులు మునిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూలై 13: వర్షాలు కురుస్తూ ఉండడంతో కలుపు తొలగించడంలో మండలంలోని వేరుశనగ రైతులు మునిగారు. మొక్కలు ఎదిగే సమయం కావడంతో కలుపు నివారణ మందుల కోసం ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం మరచి క్యూ కడుతున్నారు. సోమవారం మదనపల్లె పట్టణం మల్లికార్జున సర్కిల్‌ వద్ద ఉన్న ఎరువుల దుకాణం వద్ద ఇలా పెద్దసంఖ్యలో రైతులు గుమిగూడారు. అయితే అధికశాతం మాస్కులు ధరించక పోవడాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకోక పోవడం సమస్యగా మారింది. 

Updated Date - 2020-07-14T11:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising