ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షలు మరోసారి వాయిదా

ABN, First Publish Date - 2020-03-25T10:52:25+05:30

కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా ఈనెల 31 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 24: కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా ఈనెల 31 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈనెల 23న జరగాల్సిన పరీక్షలు 31కి వాయుదా పడగా కరోనా తీవ్రత తగ్గకపోవడంతో మంగళవారం మరోసారి వాయిదా వేశారు. తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటిస్తారు. పరీక్షలు వాయిదా పడినా ప్రశ్నాపత్రాలు ఈనెల 26 నుంచి నాలుగు దశల్లో జిల్లాకు రానున్నాయి. వీటిని గుర్తించిన 74 పోలీసు స్టేషన్లకు తరలించి భద్రపరుస్తారు.. ఓఎంఆర్‌ షీట్లు కూడా మంగళవారం జిల్లాకు చేరాయి. డీఈవో కార్యాలయంలోనూ ఉద్యోగులు మంగళవారం నుంచి షిఫ్ట్‌ సిస్టమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 

Updated Date - 2020-03-25T10:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising