ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత కార్మికుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-01T09:46:21+05:30

నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్‌ రాసి ఓ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మదన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, ఆగస్టు 31: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌నోట్‌ రాసి ఓ చేనేత కార్మికుడు  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు..కోళ్లబైలు పంచాయతీ జగన్‌కాలనీకి చెందిన వెంకట్రమణ కుమారుడు కె.ప్రసాద్‌(24) ఇటీవల మద్యానికి బానిసై మగ్గం పనులు మానేసి స్నేహితులతో కలసి తిరుగుతున్నాడు.


ఇంటికి కూడా రావడం లేదు. కాగా యువకుడు కాలనీకి సమీపంలోని చెట్టుకు ఉరేసుకోగా సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూసైడ్‌నోట్‌ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-01T09:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising