ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి స్థల పరిశీలన

ABN, First Publish Date - 2020-08-03T10:35:52+05:30

కార్వేటినగరం స్కంధపుష్కరిణి సమీపంలో కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు డిప్యూటీ సీఎం భూమిపూజ


కార్వేటినగరం, ఆగస్టు 2: కార్వేటినగరం స్కంధపుష్కరిణి సమీపంలో కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఎండోమెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.సుబ్బారావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆలయ రాజగోపురం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాజగోపురం నిర్మాణానికి  భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. ఎండోమెంట్‌ ఈవో రవీంద్రరాజు, మండల వైసీపీ యువత కన్వీనర్‌ ధనశేఖర్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆలయ పరిసరాలను మండల వైసీపీ కన్వీనర్‌ ధనంజయవర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీనాయుడు, పయణిరెడ్డి పరిశీలించారు. 

Updated Date - 2020-08-03T10:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising