ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేషాపురంలో ‘గజ’దాడులు

ABN, First Publish Date - 2020-08-11T11:21:02+05:30

చంద్రగిరి మండలం శేషాపురం, కందులవారిపల్లె అటవీ ప్రాంత సమీపంలోని పంట పొలాలపై సోమవారం తెల్లవారుజామున ఏనుగులు దాడులు చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, ఆగస్టు 10: చంద్రగిరి మండలం శేషాపురం, కందులవారిపల్లె అటవీ ప్రాంత సమీపంలోని పంట పొలాలపై సోమవారం తెల్లవారుజామున ఏనుగులు దాడులు చేశాయి. సుమారు 8 ఏనుగులు కందులవారిపల్లె మీదుగా వస్తూ శేషాపురం వద్దవున్న పంట పొలాలను తొక్కేశాయి. వీటిని తరిమేందుకు గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. శేషాపురంలోని దూర్వాసుల నాయుడుకు చెందిన మూడు ఎకరాలు, నారాయణస్వామినాయుడుకు చెందిన రెండు ఎకరాల్లో వరి పంటను ధ్వంసం చేశాయి. ఈ పరిణామంతో కందులవారిపల్లె, శేషాపురం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. తమ పంటను ఏనుగులు ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2020-08-11T11:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising