ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు రూట్లలో మార్పు

ABN, First Publish Date - 2020-11-29T05:43:54+05:30

ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా రూట్లలో మార్పులు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (రవాణా), నవంబరు 28: తుఫాన్‌ కారణంగా తిరుపతి-పుంగనూరు, పాకాల, సదుం, సోమల రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా రూట్లలో మార్పులు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి-సదుం మధ్య వయా భాకరాపేట, చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల క్రాస్‌, పులిచెర్ల, కల్లూరు మీదుగా బస్సులు నడుస్తాయన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే తిరుపతి-పాకాల మధ్య ప్రతి 30 నిమిషాలకు ఉదయం 5.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు తిరుగుతాయని వివరించారు. 

Updated Date - 2020-11-29T05:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising