ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్కోను కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-08-04T10:55:16+05:30

కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) విలీన ప్రయత్నాలను వెంటనే ఆపాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ డిమాండ్‌


కుప్పం, ఆగస్టు 3: కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) విలీన ప్రయత్నాలను వెంటనే ఆపాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. రెస్కో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం చేయవద్దని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. రెస్కో వ్యవహారాల వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, నాయకులు ఏవీ రవి, కేఎస్‌ సుబ్రహ్మణ్యం, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T10:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising