ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి’

ABN, First Publish Date - 2020-07-14T11:09:01+05:30

సీసీ కెమెరాల కొనుగోళ్లలో గత పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లు కుప్పం ప్రాథమిక వ్యవసాయ పరపతి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె, జూలై 13: సీసీ కెమెరాల కొనుగోళ్లలో గత పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లు కుప్పం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో) త్రిసభ్య కమిటీ ఆరోపించింది. నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ జరపాలని సీఈవోకు రెండురోజుల కిందట బాధ్యతలు అప్పగించింది. టీడీపీ హయాంలో డీసీసీబీ మంజూరు చేసిన రూ.కోటి రుణాన్ని గత పాలకవర్గం కుప్పం పంచాయతీ వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఖర్చు చేసింది. రుణం మంజూరు చేయడానికి అటు డీసీసీబీకి, ఈ నిధులను ఖర్చు చేయడానికి ఇటు పాలకవర్గానికి అర్హత లేదని త్రిమెన్‌ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక అందినా జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 

Updated Date - 2020-07-14T11:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising