ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశలవారీగా భూగర్భ విద్యుత్‌ పనులు : సీఎండీ

ABN, First Publish Date - 2020-04-26T10:56:20+05:30

తిరుపతిలో ఆగిపోయిన భూగర్భ విద్యుత్‌ పనులను దశలవారీగా ప్రారంభిస్తామని సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (ఆటోనగర్‌), ఏప్రిల్‌ 25: తిరుపతిలో ఆగిపోయిన భూగర్భ విద్యుత్‌ పనులను దశలవారీగా ప్రారంభిస్తామని సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులకు అనుగుణంగానే పనులు చేపడతామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదివరకు జరిగిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ఆయనవెంట తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ ఇంజనీరు డీవీ చలపతి, నిర్మాణాల విభాగం ఈఈ రమణ, తిరుపతి టౌన్‌ డివిజన్‌ ఈఈ ఎం.కృష్ణారెడ్డి తదితరులున్నారు. కాగా.. గాలివానకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తిందన్నారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని డిస్కం పరిధిలోని జిల్లాల సీఈలు, ఎస్‌ఈలను సీఎండీ ఆదేశించారు. 

Updated Date - 2020-04-26T10:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising