ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజగజ

ABN, First Publish Date - 2020-11-29T05:36:37+05:30

జడివానలకు చలిగాలులు పెరిగి చిత్తూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 28: నివర్‌ ప్రభావంతో జిల్లాను జడివాన వీడడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలకు తోడు బలమైన ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. దీంతో పెరిగిన చలికి చిత్తూరు ప్రజలు గజగజ వణిపోతున్నారు. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలు నమోదవుతుండగా... శుక్రవారం 25 డిగ్రీలు, శనివారం 27 డిగ్రీలకు పడిపోయింది. రెండు వారాలుగా చలి ఉంటున్నా, మూడు రోజులుగా మరింత పెరిగింది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 17 నుంచి 20 డిగ్రీల నడుమ ఉంటున్నాయి. అడపాదడపా భానుడు తొంగిచూస్తున్నా కాసేపటికే నల్లమబ్బులు కమ్ముకుంటున్నాయి. ముసురు వాన దెబ్బకు వారం రోజులుగా అత్యవసర పనులపై తప్ప నగరవాసులు ఇళ్లు దాటి బయటికి రావడం లేదు. చలిగాలులకు చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. తలుపులు, కిటికీలు మూసినా వణుకు తగ్గడం లేదని జనం వాపోతున్నారు. 

Updated Date - 2020-11-29T05:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising