ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో నిహారిక, చైతన్య దంపతులు

ABN, First Publish Date - 2020-12-15T07:00:21+05:30

సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

తిరుమల ఆలయం ముందు నిహారిక, చైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వివాహమాడిన నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వ విప్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, సినీ దర్శకుడు శ్రీనువైట్ల, నటుడు వాసుదేవ్‌ కూడా వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2020-12-15T07:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising