ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు

ABN, First Publish Date - 2020-03-02T10:43:30+05:30

సృజనాత్మకంగా బోధించిన ఇద్దరు ఉపాధ్యాయులు అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుత్తూరు, మార్చి 1: సృజనాత్మకంగా బోధించిన ఇద్దరు ఉపాధ్యాయులు అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.  ఢిల్లీలో ఈనెల 1న  కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో వెయ్యిమంది ఉపాధ్యాయులు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. వారిలో రాష్ట్రం తరఫున 52 మంది, జిల్లాలో పుత్తూరుకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పరమేశ్వర మంగళం ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు గజరాజన్‌తోపాటూ గుడుపల్లె ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు జయరాజు ఉన్నారు. మారిన కాలంలో విద్యార్థులకు సులభతర పద్ధతులతో బోధించినందుకు పురస్కారానికి ఎంపికయ్యారని ఎంఈవో తిరుమల రాజు తెలిపారు. 

Updated Date - 2020-03-02T10:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising