ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతిపై వార్తలు రాసిన జర్నలిస్టుపై దాడి దారుణం: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-09-01T16:55:28+05:30

‘చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్‌ వెంకటనారాయణ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్‌ వెంకటనారాయణ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ కుటుంబాన్ని పెట్రోల్‌ పోసి తగలబెడతామని గూండాలు బెదిరించారు. ఓం ప్రతాప్‌ మరణం, ఇసుక మాఫియాను బహిర్గతం చేసినందుకు ఇలా చేశారు’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తమను తాము కాపాడుకునేందుకు ఆ కుటుంబం భయంతో ఇంట్లోకివెళ్లి తాళం వేసుకుందన్నారు. జర్నలిస్టులపై ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేకుండా నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2020-09-01T16:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising