ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ దుర్గాప్రసాద్ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ సంతాపం

ABN, First Publish Date - 2020-09-17T15:08:05+05:30

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తీవ్ర సంతాపం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు/వరదయ్యపాళెం(చిత్తూరు): తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్‌ మరణం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. శ్రీసిటీ అభివృద్ధికి సూచనలు, సలహాలతో పాటు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎంపీ దుర్గాప్రసాద్‌ మృతి పట్ల సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందన్నారు. 


Updated Date - 2020-09-17T15:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising