ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనబాహుళ్యంలోకి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-08-13T08:03:48+05:30

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీర్వచనం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తన క్షేమంకోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు

 

శ్రీకాళహస్తి(చిత్తూరు): శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీర్వచనం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తమ కుటుంబ సభ్యులందరూ కరోనా నుంచి కోలుకున్నామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. తమ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ, దేవసేన సమేత కుమారస్వామిని బుధవారం ఆయన  దర్శించుకున్నారు. ఆడికృత్తికను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా అభిషేకాలు, పూజలు నిర్వహించగా మధు మొక్కులు తీర్చుకున్నారు. పట్టణ ప్రజలను కరోనా నుంచి కాపాడాలని వేడుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-08-13T08:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising