ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూయజమానులకు ఎమ్మెల్యే భరోసా

ABN, First Publish Date - 2020-09-12T05:33:56+05:30

తిరుపతి- కరకంబాడి రోడ్డులోని చెన్నాయగుంట లెక్కల దాఖల సర్వే నెంబరు 170/2లోని పది ఎకరాల్లో ఈ నెల 6న కొందరు ఆక్రమణకు యత్నించారు. ప్రహరీని కూల్చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 11: తిరుపతి- కరకంబాడి రోడ్డులోని చెన్నాయగుంట లెక్కల దాఖల సర్వే నెంబరు 170/2లోని పది ఎకరాల్లో ఈ నెల 6న కొందరు ఆక్రమణకు యత్నించారు. ప్రహరీని కూల్చేశారు. దీనిపై ఆ భూమి యజమానులు శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణకారరెడ్డిని కలిశారు. దీనిపై ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించారని న్యాయవాది కేఎస్‌ వాసు తెలిపారు. తిరుపతిలో భూకబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారన్నారు. డీఎస్పీకి ఫోన్‌ చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్‌ఐఆర్‌ పెట్టాలని సూచించారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను వీరు సన్మానించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో డాక్టర్‌ గంగిరెడ్డి, డాక్టర్‌ పార్థసారథిరెడ్డి, డాక్టర్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ నరసింహరాజు, జీవరత్నంరెడ్డి, వెంకటశివారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-09-12T05:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising