ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి పద్మావతి నిలయంలో మాత్రమే కోవిడ్ సెంటర్: మంత్రి పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2020-10-29T21:38:31+05:30

కేసుల తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న టీటీడీ సత్రాల్లోని ఐదు కోవిడ్ కేర్ కేంద్రాలను మూసివేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కరోనా కేసుల తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న టీటీడీ సత్రాల్లోని ఐదు కోవిడ్ కేర్ కేంద్రాలను మూసివేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతిలోని పద్మావతి నిలయం ఒక్కదానిలో మాత్రమే కోవిడ్ కేర్ కేంద్రాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మరో 10 రోజులు చూసి కేసులు తగ్గితే తిరుపతి రుయా ఆసుపత్రిని సాధారణ చికిత్సలకే పరిమితం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-29T21:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising