ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మడ్యంవారిపల్లెలో తాగునీటి సమస్య

ABN, First Publish Date - 2020-08-10T11:19:02+05:30

నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ మడ్యంవారిపల్లె గ్రామస్తు లు తాగునీటి కోసం నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, ఆగస్టు 9: నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ మడ్యంవారిపల్లె గ్రామస్తు లు తాగునీటి కోసం నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఆ గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ బోరు నెల రోజుల క్రితం పాడైనా పట్టిం చుకునే నాఽథుడే లేడని వాపోయారు. గ్రామస్తులు చందాలు వేసిస్తే బాగు చేయిస్తామని కార్యదర్శి లోకేశ్వరి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2020-08-10T11:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising