ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. మనస్తాపానికి గురై..

ABN, First Publish Date - 2020-08-07T17:28:01+05:30

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు శానిటైజర్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె(చిత్తూరు): భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు శానిటైజర్‌లో నెయిల్‌పాలీష్‌ కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. పట్టణ దిగువ కురవంకకు చెందిన లిఖిత్‌కుమార్‌(23)ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. లిఖిత్‌ భార్య బుధవారం పుట్టింటికి వెళ్లాలని భర్తతో గొడవపడింది. శనివారం కలసి వెళ్దామని చెప్పినా..ఆమె వినకుండా పుట్టిల్లు బెంగళూరుకు వెళ్లిపోయింది. దాంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు యత్నించాడు. అతనిని ఆటోలో జిల్లా వైద్యశాలకు తరలించారు.


Updated Date - 2020-08-07T17:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising