ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి నష్టం

ABN, First Publish Date - 2020-05-13T10:42:58+05:30

రాష్ట్రంలో మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అమ్మకాలు పడిపోయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం నారాయణస్వామి


పుత్తూరు, మే 12: రాష్ట్రంలో మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అమ్మకాలు పడిపోయి నష్టం వస్తోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా తమ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి మహిళలకు కానుకగా అందిస్తామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఘటనకు కారణమైన ఫ్యాక్టరీకి తమ ప్రభుత్వం మద్దతు లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-13T10:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising