ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవాణి భక్తులకు లఘుదర్శనం

ABN, First Publish Date - 2020-12-28T06:52:04+05:30

శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఆదివారం కులశేఖరపడి(లఘు) వరకు అనుమతించి దర్శనం చేయించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఆదివారం కులశేఖరపడి(లఘు) వరకు అనుమతించి దర్శనం చేయించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించాలనే ఉద్దేశంతో లఘు దర్శన విధాన్ని రద్దు చేసి మహాలఘు(జయవిజయలు వరకు)ను అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం రద్దీ తగ్గడంతో శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరిగి ప్రాఽధాన్యం ఇస్తూ దాదాపు 1,500 మందికి లఘులో సంతృప్తికరంగా దర్శనం చేయించారు. 

Updated Date - 2020-12-28T06:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising