ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

88 వేలకు చేరువైన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-19T06:57:27+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు 88 వేలకు చేరువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు 88 వేలకు చేరువయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 98మందికి వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 87970కి చేరుకుంది. శుక్రవారం ఉదయానికి యాక్టివ్‌ వైరస్‌ బాధితులు 461మంది వున్నట్టు అధికారులు ప్రకటించారు. తాజాగా నిర్ధారించిన 98 కేసుల్లో తిరుపతి నగరంలో 46, తిరుపతి రూరల్‌ మండలంలో 10, చిత్తూరు, శ్రీకాళహస్తి మండలాల్లో 8 చొప్పున, మదనపల్లెలో 7, చంద్రగిరి, పలమనేరు మండలాల్లో 3 చొప్పున, కలికిరి, పుంగనూరు, పుత్తూరు, శ్రీరంగరాజపురం మండలాల్లో 2 చొప్పున, కలకడ, కుప్పం, పాకాల, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. 

Updated Date - 2020-12-19T06:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising