ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక మద్యం స్వాధీనం: ముగ్గురు అరెస్టు

ABN, First Publish Date - 2020-08-07T11:00:38+05:30

కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని రామకుప్పం మండలం బూరగమాకులపల్లె వద్ద స్వాధీనంచేసుకున్నట్టు కుప్పం ఎక్సైజ్‌ సీఐ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, ఆగస్టు 6: కారులో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని రామకుప్పం మండలం బూరగమాకులపల్లె వద్ద స్వాధీనంచేసుకున్నట్టు కుప్పం ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖరఖనాయుడు తెలిపారు. కారుతోపాటు అందులోని 57 బాటిళ్లు, 197 టెట్రా ప్యాకెట్ల మద్యం సీజ్‌ చేశామన్నారు. ఐరాల మండలం నాగవాండ్లపల్లెకు గోపీ, ప్రదీప్‌కుమార్‌, దినేష్‌లను అరెస్టు చేశారు. ఎస్‌ఐలు రామమూర్తి, శివకృష్ణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T11:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising