ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ మద్యం షాపులో కర్ణాటక లిక్కర్‌ అమ్మకాలు!

ABN, First Publish Date - 2020-07-01T11:35:55+05:30

కలికిరిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏకంగా కర్ణాటక లిక్కర్‌ అమ్ముతూ ఓ సేల్స్‌మన్‌ ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుకాణం సేల్స్‌మన్‌ అరెస్టు


కలికిరి, జూన్‌ 30: కలికిరిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏకంగా కర్ణాటక లిక్కర్‌ అమ్ముతూ ఓ సేల్స్‌మన్‌ ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలికిరిలో మూడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఒకే భవనంలో ఏర్పాటయ్యాయి. ఈ దుకాణాల్లో సోమవారం రాత్రి ఎస్‌ఈబీ సీఐ యల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులోని ఒక దుకాణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓల్ట్‌ అడ్మిరల్‌ బ్రాండు మద్యం విక్రయించడం గుర్తించి మొత్తం ఏడు లీటరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మీడియం బ్రాండు మద్యాన్ని సీసా రూ. 1100 వంతున అమ్ముతున్నట్లు సీఐ చెప్పారు. మద్యాన్ని అక్రమంగా కర్ణాటక నుంచి తెచ్చి అమ్ముతున్న షాపు సేల్స్‌మన్‌ గండబోయనపల్లెకు చెందిన షేక్‌ షఫీవుల్లాను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-01T11:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising