ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలి

ABN, First Publish Date - 2020-05-13T10:41:25+05:30

పెంచిన విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన 


తిరుపతి (ఆటోనగర్‌), మే 12: పెంచిన విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు డిమాండ్‌ చేశారు. తిరుపతి బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం భౌతిక దూరం పాటిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నాయకులు పెంచలయ్య, విశ్వనాథ్‌, రాధాకృష్ణ, జనార్దన్‌, రామచంద్రయ్య, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-13T10:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising