ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హథీరాంజీ మఠంలో నగల మాయం!

ABN, First Publish Date - 2020-07-11T19:06:32+05:30

తిరుపతిలోని హథీరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిర్యాదు ఇవ్వని మహంతు


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని హథీరాంజీ మఠంలో బంగారు, వెండి నగలు మాయమైనట్టు తెలుసుకుని.. రెండ్రోజులవుతున్నా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మఠం పరువు పోకుండా మహంతు అర్జున్‌దాస్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం మహంతు పలువురు సిబ్బందిని పిలిపించి.. రూ.6లక్షలతో కొత్త నగలు తీసుకురావాలని సూచించినట్టు సమాచారం. దాంతో తమకు సంబంధం లేకపోయినా తాము డబ్బులు ఎందుకు కట్టాలని కొందరు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కోట్లాది రూపాయల ఆస్తులున్న మఠంలో నగలు మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-11T19:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising