ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీఐ జోన్‌-4 అధ్యక్షుడిగా హర్షవర్ధన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-14T05:09:08+05:30

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి జేసీఐ జోన్‌-4 అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

హర్షవర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమూరు, డిసెంబరు 13: జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌(జేసీఐ) జోన్‌-4 అధ్యక్షుడిగా మండలంలోని దాసరపల్లెకు చెందిన ఎన్‌.బి.హర్షవర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11న విశాఖపట్నం గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపిక ఏకగ్రీవమైంది. కాగా, ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. హర్షవర్ధన్‌ తండ్రి ఎన్బీ సుధాకర్‌రెడ్డి తిరుపతిలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. 

Updated Date - 2020-12-14T05:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising