ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరునెలల్లో వరసిద్ధుడికి స్వర్ణ రథం

ABN, First Publish Date - 2020-11-06T06:57:09+05:30

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మరో ఆరునెలల్లో స్వర్ణ రథం సిద్ధం కానుంది. స్వర్ణ నిర్మాణానికి అవసరమైన కొయ్య రఽథాన్ని ఆలయం వారు సిద్ధం చేశారు.

కొయ్య రథాన్ని టీటీడీ అధికారులకు అప్పగిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీకి కొయ్య రథాన్ని అందించిన ఆలయ అధికారులు

ఐరాల(కాణిపాకం), నవంబరు 5: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి మరో ఆరునెలల్లో స్వర్ణ రథం సిద్ధం కానున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. స్వర్ణ నిర్మాణానికి అవసరమైన కొయ్య రఽథాన్ని కాణిపాక ఆలయం వారు సిద్ధం చేశారు. ఆ కొయ్య రథం వద్ద బంగారు తాపడం పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా రథ నిర్మాణం జరగాలని పలు పూజలు నిర్వహించారు. అనంతరం కొయ్య రథాన్ని టీటీడీ అధికారులకు అప్పగించారు. కాగా ఆలయానికి స్వర్ణ రథ నిర్మాణం కోసం టీటీడీకి గతంలో రూ.6 కోట్లు చెల్లించిన విషయం తెలిందే. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T06:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising