ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఫర్నిచర్‌ ధ్వంసం

ABN, First Publish Date - 2020-12-30T05:04:46+05:30

విధి నిర్వహణకు హాజరు కాలేదంటూ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో అడ్మిన్‌ నమోదు చేయడంపై ఆగ్రహించిన వలంటీర్లు సచివాలయ సామగ్రిని ధ్వంసం చేశారు

సచివాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన వలంటీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు వలంటీర్లపై కేసు నమోదు


పుత్తూరు, డిసెంబరు 29: విధి నిర్వహణకు హాజరు కాలేదంటూ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో అడ్మిన్‌ నమోదు చేయడంపై ఆగ్రహించిన వలంటీర్లు సచివాలయ సామగ్రిని ధ్వంసం చేశారు. నగరి మండలం తడుకుపేట సచివాలయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. దీనిపై సచివాలయ కార్యదర్శి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్లు జనార్దన్‌, కార్తీక్‌, ప్రవీణ్‌ విధులకు హాజరు కాకపోవడంతో అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఆబ్‌సెంట్‌ వేశారు. దీంతో ఉదయం వాగ్వాదానికి దిగిన వలంటీర్లు మధ్యాహ్న భోజన సమయంలో తమ అనుచరుడు వీరా సాయంతో సచివాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేశామని నగరి ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising